YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

బస్సు బోల్తా….పలువురికి గాయాలు

బస్సు బోల్తా….పలువురికి గాయాలు

బస్సు బోల్తా….పలువురికి గాయాలు
కాకినాడ నవంబర్ 22 
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మండలం అచ్చంపేట జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మలికీపురం నుంచి ఆర్టీసీ బస్సు విశాఖపట్నం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. 25 మందికి గాయాలు కాగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Related Posts