YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం తెలంగాణ

రేషన్ బియ్యం స్వాధీనం

రేషన్ బియ్యం స్వాధీనం

రేషన్ బియ్యం స్వాధీనం
భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 22,
భద్రాద్రి కొత్తగూడెంజిల్లా ఇల్లందు మండలం మర్రిగూడెం వేపాలగడ్డ లో విశ్వసనీయ సమాచారం మేరకు ఒక ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 80 క్వింటాల రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ సిఐ మరియు సిబ్బంది దాడులు జరిపి పట్టుకోవడం జరిగింది. గత కొన్ని రోజులుగా అధికారులు దాడులు చేసి రేషన్ బియ్యాన్ని పట్టుకుంటున్న, అక్రమార్కులు మాత్రం రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తూనే ఉన్నారు. సివిల్ సప్లై అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారులు సిబ్బంది మూకుమ్మడిగా దాడులు చేసి 6a కేసులు పెడుతున్ననప్పటికి, అక్రమార్కుల ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఇకనైనా అధికారులు స్పందించి అక్రమార్కులపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Related Posts