YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

బీజేపీకి ఎన్సీపీ మద్దతు లేదు : శరద్ పవార్

బీజేపీకి ఎన్సీపీ మద్దతు లేదు : శరద్ పవార్

బీజేపీకి ఎన్సీపీ మద్దతు లేదు : శరద్ పవార్
ముంబాయి 
శనివారం కొలువు తీరిన మహారాష్ట్ర సర్కార్ పై ఎన్సీనీ అధినేత శరద్ పవార్ శనివారం ట్వీట్టర్ ద్వారా స్పందించారు.  బీజేపీకి మద్దతివ్వాలనే నిర్ణయం ఎన్సీపీది కాదని చెప్పారు. అది అజిత్ పవార్ వ్యక్తిగత నిర్ణయమని, తమ పార్టీకి దీంతో సబంధం లేదని స్పష్టం చేశారు. ఎన్సీపీని అజిత్ పవార్ చీల్చారని మండిపడ్డారు.  అజిత్ పవార్ నిర్ణయానికి తన మద్దతు లేదని చెప్పారు. శరద్ పవార్ అన్న కొడుకు అజిత్ పవార్. అయితే, ఎన్సీపీ నేతలు మేజారిటీ సంఖ్యలో అజిత్ నిర్ణయానికి మద్దతు పలికారని సమాచారం

Related Posts