YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

తురకపాలెంలో పోలీసుల తనిఖీలు

Highlights

తురకపాలెంలో పోలీసుల తనిఖీలు
గుంటూరు నవంబర్ 25  
గుంటూరు జిల్లా మాచవరం మండల తురకపాలెం లో  పోలీసులు కార్డెన్ అండ్  సెర్చ్ నిర్వహించారు. ఈ  తనిఖీల్లో  65  మంది పోలీసులు పాల్గోన్నారు. ఈ సందర్బంగా పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు,  స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు రూరల్ ఎస్పీ విజయ రావు ఆదేశాలమేరకు సత్తెనపల్లి డిఎస్పీ విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీలో  పలువురు  సీఐ లు, ఎస్సైలు పాల్గో్నారు.  డీఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూసేందుకు ఈకార్యక్రమమని అన్నారు. గుట్కా,  సారాయి, గంజాయి , మరణా ఆయుధాలు కలిగి ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అయన హెచ్చరించారు.

తురకపాలెంలో పోలీసుల తనిఖీలు

Related Posts