YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో వేరుశనగ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి

రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో వేరుశనగ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి

రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో వేరుశనగ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి
ఏపీ రైతు సంఘం డిమాండ్
అనంతపురం నవంబర్ 25, 
అరకొర వర్షాలతో రైతులు పండించిన వేరుశనగ పంటను సరైన ధరకు అమ్ముకోలేక దళారుల చేతుల్లో మోసపోతున్నారని ఏపీ రైతు సంఘం రాప్తాడు మండల అధ్యక్షుడు పోతలయ్య కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఇన్ చార్జ్ తాహాసిల్దార్ వరప్రసాద్ కి అందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వేరుశనగ పంటకు 5,090 ధర నిర్ణయించింది  రాష్ట్ర ప్రభుత్వాలు బోనస్ ప్రకటించలేదన్నారు రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ ప్రకటించి, వేరుశనగ  క్వింటాలు  5,590 ధర తో రైతుల నుండి కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని,   రాప్తాడులో వేరుశెనగ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Related Posts