YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

లోటు బడ్జెట్లోనూ నవరత్నాల అమలు

లోటు బడ్జెట్లోనూ నవరత్నాల అమలు

లోటు బడ్జెట్లోనూ నవరత్నాల అమలు
గుంటూరు నవంబర్ 27 
గత ప్రభుత్వ వైఫల్యాల కారణంగా అస్ధవ్యస్తంగా మారిన ఏపీని సుపరిపాలనతో పాలనను గాడిలో పెట్టేలా జగన్ ప్రభుత్వం కొనసాగుతోందని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు.గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ ఆరు నెలల వ్యవధిలోనే ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారని అన్నారు. దేశ వ్యాప్తంగా రాజకీయ విశ్లేషకులు మెచ్చేలా పాలన అందిస్తున్నారని,రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ నవరత్నాలను అమలు చేస్తున్నామని చెప్పారు.

Related Posts