YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

దళారుల చేతుల్లో రైతులు మోసపోవద్దు: పువ్వాడ

దళారుల చేతుల్లో రైతులు మోసపోవద్దు: పువ్వాడ

దళారుల చేతుల్లో రైతులు మోసపోవద్దు: పువ్వాడ
ఖమ్మం నవంబర్ 27
దళారుల చేతుల్లో రైతులు మోసపోవద్దని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. ఖమ్మం జిల్లాలోని మంత్రి నేడు పర్యటించారు. ఈ సందర్భంగా తల్లంపాడులోని సాయిబాలాజీ జిన్నింగ్ మిల్లు.. పొన్నెకల్, మేడేపల్లిలో పత్తికొనుగోలు కేంద్రం తేమశాతం పరీక్షా కేంద్రాలను మంత్రి పరిశీలించారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని పత్తి, ధాన్యం కొనుగోలు కేంద్రాలను మానిటర్ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

Related Posts