YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

రత్నగిరివాసుని హుండిఆదాయం. రూ.1.27 కోట్లు

రత్నగిరివాసుని హుండిఆదాయం. రూ.1.27 కోట్లు

రత్నగిరివాసుని హుండిఆదాయం. రూ.1.27 కోట్లు
కాకినాడ:
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనా రాయణ స్వామి వారి దేవస్థానంలో హుండీల లెక్కింపు వాయువ్య కళ్యాణ మండపంలో జరిగింది. హుండీల లెక్కింపులో బంగారం  32 గ్రాములు, వెండి 730 గ్రాములు, నగదు 1,26,55,655 రూపాయలు, యూఎస్ఏ డాలర్స్ 104, సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఒమాన్ 1,700 భైసా, ఆస్ట్రేలియా 55 డాలర్స్, సౌదీ అరేబియన్ మొనటరీ ఏజెన్సీ 2 రియల్స్,సింగపూర్ 2 డాలర్స్, బాంక్ నెగరా మలేషియా 27 రిగ్గిట్స్ వచ్చినట్లు ఈ.ఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే రద్దైననోట్లు 45,000 రూ హుండీల లెక్కింపులో వచ్చాయి. ఈఓ పర్యవేక్షణలో దేవస్థానం అధికారులు, సిబ్బంది, సేవకులు లెక్కింపులో పాల్గొన్నారు.

Related Posts