Highlights
- ఓం...నమో...వేంకటేశాయా...
- ???? తిరుమల దర్శనం ????
- ఈ రోజు రద్దీ: సాధారణం
- తేదీ : 21.03.2018 బుధవారం
ఉదయం 5 గంటల సమయానికి సర్వదర్శనం కోసం 14 కంపార్టమెంట్లలో భక్తులునిరీక్షిస్తున్నారు.
కంపార్టమెంట్లలోని భక్తులు ఉదయం 11-1.00 గంటల మధ్య సర్వదర్శనం పూర్తి చేసుకొని ఆలయం వెలుపలికి రావచ్చు
కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు
స్లాట్స్ మేరకు ఉ. 8 గం. తరువాత నేరుగా దివ్యదర్శనానికి అనుమతిస్తారు
ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు ఉదయం9 గంటలకు దర్శనం పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చును.
నిన్న మార్చి 20 న 67,334 మంది భక్తులకుస్వామి వారి దర్శన భాగ్యం లభించినది.
నిన్న 25,133 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించిమొక్కు చెల్లించుకున్నారు.
నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹ 2.69 కోట్లు.
అన్నప్రసాదం ట్రస్టు: ₹ 30.87 లక్షలు(ఇందులో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడి
పేరుతో అందజేసిన 26 లక్షలతో కలిపి )
బుధవారం ప్రత్యేక సేవ:సహస్రకలశాభిషేకం
ఆలయ నిత్య కార్యక్రమాలు..
ఉదయాత్పూర్వం 2.30 - 3.00 సుప్రభాతం
ఉ.పూ 3.30 - 4.00 తోమాలసేవ (ఏకాంతం)
ఉ. 4.00 - 4.15 కొలువు, పంచాంగశ్రవణం(బంగారు వాకిలి లోపల)(ఏకాంతం)
ఉ. 4.15 - 5.00 మొదటి సహస్రనామార్చన(ఏకాంతం)
ఉ. 6.00 - 8.00 ప్రత్యేక సేవ: సహస్రకలశాభిషేకం, రెండో అర్చన (ఏకాంతం),ఘంటారావం
ఉ. 9.30 - సా. 7.00 సర్వదర్శనం
మ. 12.00 - సా. 5.00 కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఊంజల్ సేవ
సా. 5.30 - 6.30 సహస్రదీపాలంకరణ సేవ
రా. 7.00 - 8.00 శుద్ధి, రాత్రి కైంకర్యాలు, (ఏకాంతం),రాత్రి ఘంటారావం
రా. 8.00 - 1.00 సర్వదర్శనం
రా. 1.00 - 1.30 శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లు,రా.1-30 ఏకాంతసేవ
ఓ...నమో..వెంకటేశాయా ..