YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు శవంతో సమానం

చంద్రబాబు శవంతో సమానం

చంద్రబాబు శవంతో సమానం
విజయవాడ 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాస గృహం అమరావతి లో గురువారం  కొత్త గా రాజధాని లో పర్యటించటం విడ్డురంగా ఉంది. చంద్రబాబు నాయుడు కి రోజు మీడియా లో కనపడాలి..పబ్లిసిటీ కావాలని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. మూడు రోజులు కడప జిల్లా వెళ్ళి పచ్చి కుక్కలా మొరిగి వచ్చాడు . ఈరోజు రేపు ఖాళీ. తరువాత శనివారం, ఆదివారం హైదరాబాదు వెళ్ళి హెరిటేజ్ వ్యాపారాలు దోచుకుని సింగపూర్ పంపించిన డబ్బులు ఎలా తీసుకోవాలో చూసుకుంటాడని ఆరోపించారు. ఈ రోజు అమరావతి లో తిరిగి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద మా ప్రభుత్వం మీద పిచ్చి కుక్కలాగా మెరుగు తాడు. చంద్రబాబు నాయుడు గతంలో అమరావతి నేనే కట్డాను అన్నాడుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కట్డలేదు అంటున్నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి రాజధాని అమరావతి ,పోలవరం తో పాటు ఈ రాష్ట్ర లో ఉన్న బడుగు బలహీన వర్గాల సంక్షేమ ముఖ్యమని అన్నారు. చంద్రబాబు నాయుడు లాగా ్రధానమంత్రి మోడీ గారు చెప్పినట్లు పోలవరం, అమరావతి దోచుకోవడానికి ఏ టి యం లాగా మేము వాడుకోవడం లేదు. మంత్రి బోత్స శ్మశానం అన్నాడని అంటూన్నాడు. అమరావతి లో సగం కట్డిన కట్టడాలు శ్మశానం లాగా ఉన్నాయి వాటి ని నువ్వు ఎం చూస్తావు అని అన్నాడు.చంద్రబాబు నాయుడు మా శాసన సభ్యులు అందరి ని శవాలు అంటున్నాడు. మేము కాదు శవాలం చంద్రబాబు నాయుడు పెద్ద శవమని అన్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు లాంటి శవాన్ని అధ్యక్షుడు గా పెట్టుకున్నారు. శవం అమరావతి లో ఉండకూడదు కృష్ణా నదీ ఒడ్డున పడుకోబెట్డాలని నాని అన్నారు. 

Related Posts