YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా అనూప్ సింగ్

ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా అనూప్ సింగ్

ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఐఎఫ్ఎస్‌ అధికారి అనూప్ సింగ్ ను నియమితులయ్యారు. ఈ మేరకు  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయంలో అదనపు సీఈవోగా పనిచేస్తున్న ఆయనను  ప్రభుత్వం బదిలీ చేసింది.

Related Posts