YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

దంపతుల దారుణ హత్య

దంపతుల దారుణ హత్య

దంపతుల దారుణ హత్య
అనంతపురం నవంబర్ 30 
అనంతపురం రాయదుర్గంలో జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి.బసవరాజు , లక్ష్మీదేవి అనే ఇద్దరు భార్యభర్తలను అతికిరాతంగా హత్య చేసిన ఘటన స్ధానికంగా కలకలం రేపింది.దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు.అయితే అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ధారుణం వెనుక కుటుంబ సభ్యుల హస్తం ఉందని అనుమానిస్తున్న పోలీసులు ఆకొణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts