YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

మహిళపై అత్యాచారం,  హత్య కాకినాడ

మహిళపై అత్యాచారం,  హత్య కాకినాడ

మహిళపై అత్యాచారం,  హత్య
కాకినాడ డిసెంబర్ 03,  
దిశ అత్యాచారం హత్య ఘటన మరవకముందే తూర్పుగోదావరి జిల్లా జి వేమవరం లో మరో మహిళపై అత్యాచారం చేసి  హత్య చేసిన సంఘటన వెలుగు చూసింది. ఐ పోలవరం మండలం  జీ.వేమవరం  గ్రామానికి చెందిన కేసును కుర్తి  నాగమణి   (55)పై గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారం చేసి ,హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ర నాగమని ఇంటి పరిసరాల్లో నిందితులు కారం చల్లి,ఈ ఘ తకనికి ఒడిగట్టారు .సంఘటన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ నయీమ్ ఆత్మీ పరిశీలించారు .పోలీస్ క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ ను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. ముగ్గురు అనుమానితులను గుర్తించామని 12 గంటల్లో కేసు చేదిస్తమని జిల్లా ఎస్పీ నయీమ్ చెప్పారు .

Related Posts