YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు సర్కార్ అండ

బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు సర్కార్ అండ

బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు సర్కార్ అండ
వరంగల్ డిసెంబర్ 03,  
కచ్చులూరు బోటు ప్రమాదంలో మరణించిన  కుటుంబాలకు తెరాస ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ అన్నారు.  గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని 32 వ డివిజన్ న్యూ శాయంపేట లో అధికారులతో కలిసి పర్యటించి, కచ్చులూరు బోటు ప్రమాదంలో మరణించిన హేమంత్  కుటుంబ సభ్యులకు  15లక్షల చెక్కును చీఫ్ విప్ వినయ్ బాస్కర్ అందించారు. బోటు ప్రమాదం జరగడం బాధాకరమన్నారు. సుజిత్ నగర్ కోతులను ఆడిస్తూ జీవనం గడిపిస్తున్న 99మందికి ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పిస్తామన్నారు.  గుడిసె వాసులకు స్థలం కేటాయించి డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మిస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తెలిపారు .

Related Posts