YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

సమత కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల పరామర్శ

సమత కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల పరామర్శ

సమత కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల పరామర్శ
నిర్మల్ డిసెంబర్ 10, 
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపుర్ మండలం ఎల్లపటార్ గ్రామశివారు ప్రాంతంలో గత నెల 24న హత్యాచారం హత్యకు గురైన సమత కుటుంబీకులను సీఎల్పీ నేత , కాంగ్రెస్ ఎమ్మెల్యే బట్టి విక్రమార్క , ఎమ్మెల్యే శ్రీదర్ బాబు , మాజీ ఎంపి రమేష్ రాథోడ్  లు దళిత మహిళలపై హత్యాచారం జరిగిన ప్రాంతాన్ని సందర్శించి , కుటుంబీసభ్యులను ఒదార్చారు . ఈ సందర్భంగా బెడ బుడగ సంఘం నాయకులు మాట్లాడుతూ దళిత వివాహిత మహిళ హత్యాచారం,కిరాతకంగా హతమార్చిన నిందితులకు ఎలాంటి శిక్ష విదించలేదని , ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులు సందర్శించక పోవడం చర్చనియాంశంగ మిగిలిందని వారు విమర్శించారు. బాధిత కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకులు పరమర్శించడంపై వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కేసును పార్లమెంటులో లేవనెత్తి తమకు న్యాయం చేయాలని ఆ కులస్తులు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులను డిమాండ్ చేశారు.

Related Posts