YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

 అత్తారింటిముందు అల్లుడి సజీవదహనం

 అత్తారింటిముందు అల్లుడి సజీవదహనం

 అత్తారింటిముందు అల్లుడి సజీవదహనం
యాదాద్రి డిసెంబర్ 10. 
యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం దూదివెంకటాపురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది..అత్తగారి ఇంటికి వచ్చిన వ్యక్తి అర్ధరాత్రి మంటలు అంటుకొని అనుమానాస్పదస్థితిలో మంటలోతో చనిపోయిన ఘటన జరిగింది..దీంతో దూది వెంకటాపురం గ్రామంలో అత్తగారింటికి వచ్చిన మూటకొండూరు గ్రామానికి నరేశ్ అనే వ్యక్తిని అర్ధరాత్రి అత్తగారి ఇంటికి సంబంధించిన వారు కిరోసిన్ పోసి చెప్పారనే ఆరోపణ వినిపిస్తుంది...అయితే గత పదిహేను సంవత్సరాల క్రితం రాజపేట మండలం దూది వెంకటపురం గ్రామానికి చెందిన కొల్లేరు.భాగ్యకు మూటకొండూరు గ్రామానికి చెందిన నరేశ్ కు వివాహం జరగగా గత కొన్ని సంవత్సరాల ఇద్దరు మధ్య గోడవలతో భార్యా తన తల్లి గారింటికి వద్దే ఉంటున్నటు తెలుస్తుంది...అత్తగారింటి వద్ద ఉన్న భార్య కోసం వెళ్లిన నరేశ్ నిన్న అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో మంటలు అంటుకొని మృతి చెందడంతో అత్తగారింటి వారే చంపారని మృతుడి బంధువులు ఆరోపిస్తూ ఆలేరు రహదారి పై రాస్తారోకు నిర్వహించారు. ఘటనకు కారణమైన వారిని వెంటనే అరెస్టు చేసి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు మృతుడి బంధువులు.

Related Posts