YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పార్లమెంటులో చరిత్రను వక్రీకరిస్తున్న అమిత్ షా: వంశీ చంద్ రెడ్డి

పార్లమెంటులో చరిత్రను వక్రీకరిస్తున్న అమిత్ షా: వంశీ చంద్ రెడ్డి

పార్లమెంటులో చరిత్రను వక్రీకరిస్తున్న అమిత్ షా: వంశీ చంద్ రెడ్డి
హైదరాబాద్ డిసెంబర్ 11 
పార్లమెంటులో చరిత్రను వక్రీకరిస్తూ అమిత్ షా కాంగ్రెస్ పై విమర్శలు చేయటాన్ని వంశీ చంద్ రెడ్డి, ఏ ఐ సి సి కార్యదర్శి వంశీ చంద్ రెడ్డి ఖందించారు. పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.బుదవారం గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ అబద్ధాలు చెబుతూ బిజెపి అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు.రాజ్యాంగ స్ఫూర్తి కి భిన్నంగా తెచ్చిన పౌరసత్వ బిల్లుకి చట్టబద్దత రాదు.ఏడాది టీఆరెస్  ప్రభుత్వ పాలన పాతాళంలోకి పోయింది.మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని దివాళా తీయించారు.ఎమ్మెల్యేలను చేర్చుకోవడం తప్ప ఈ ప్రభుత్వం ఏమి చేయలేదు.సచివాలయానికి రాని ముఖ్యమంత్రి కేసీఆర్.శాఖల మీద మంత్రులకు పట్టులేదు.దిశా ఘటన తర్వాత హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను భ్రష్టు పట్టించారు.ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ పోరాటాలకు సిద్ధంగా ఉందని తిలిపారు.

Related Posts