YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

తిరుమల శ్రీవారి సమాచారం..

Highlights

ఓం..నమో..వెంకటేశాయా..

తేదీ : 23-03-2018, శుక్రవారం

శ్రీవారి దర్శనం

తిరుమల శ్రీవారి సమాచారం..

ఉదయం 5 గంటల సమయానికి.. సర్వదర్శనం కోసం *15* కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు. కంపార్టమెంట్లలోని భక్తులు ఉదయం *11-12* గంటల మధ్య సర్వదర్శనం పూర్తి చేసుకొని ఆలయం వెలుపలికి రావచ్చు కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు . స్లాట్స్ మేరకు ఉ. 8 గం.ల తరువాత నేరుగా దివ్యదర్శనానికి అనుమతిస్తారు ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులు ఉదయం 10 గంటలకు దర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చును. నిన్న 65,746 మంది భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం లభించినది. నిన్న 27,891 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹: 3.39 కోట్లు. నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకు భక్తులు అందించిన విరాళాలు అన్నప్రసాదం ట్రస్టు: ₹ 43.35 లక్షలు శుక్రవారం ప్రత్యేక సేవ:అభిషేకం ఓం...నమో...వేంకటేశాయా...

Related Posts