అయోధ్య రివ్యూ పిటిషన్లను తిరస్కరించిన సుప్రీం ధర్మాసనం
న్యూ ఢిల్లీ డిసెంబర్12,
అయోధ్య తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. 18 రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. ఐదురుగు సభ్యుల రాజ్యంగా ధర్మాసనం రివ్యూ పిటిషన్లపై ఛాంబర్లో అంతర్గత విచారణ జరిపింది. సీజే జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం పిటిషన్లను తిరస్కరించింది.