YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

మార్కెట్ యార్డ్ లో 25 రూపాయలకే ఉల్లిగడ్డలు పంపిణీ   ఎమ్మిగనూరు,

మార్కెట్ యార్డ్ లో 25 రూపాయలకే ఉల్లిగడ్డలు పంపిణీ   ఎమ్మిగనూరు,

మార్కెట్ యార్డ్ లో 25 రూపాయలకే ఉల్లిగడ్డలు పంపిణీ  
ఎమ్మిగనూరు,  డిసెంబర్ 13
ఎమ్మిగనూరు పట్టణంలో  మార్కెట్ యార్డులో ఉల్లి గడ్డలు ఇరవై ఐదు రూపాయలకే ప్రజలకు పంపిణీ చేసిన మన ప్రియతమ నాయకులు, రైతు బిడ్డ, నియోజకవర్గ వైసిపి సీనియర్ నాయకుడు "ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి" గారు, ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కిలో రూ. 25/-  చొప్పున 28,496 క్వింటాళ్లు సరఫరా చేశాం. అని అన్నారు ఏ రాష్ట్రంలోను  ఇవిధంగా సబ్సిడీ ఇవ్వడం లేదని అన్నారు ఇస్తున్నాం.అన్నారు ఈ స్థాయి లో ధరలు అధికంగా ఉన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయాలనే తపనతో తక్కువ ధరకే ఉల్లిగడ్డలు పంపిణీ చేయడం జరిగింది అన్నారు. ఈకార్యక్రమంలో యార్డ్ కార్యదర్శి క్రిష్ణానాయక్ గారు, రాము, పాల శ్రీనివాస్ రెడ్డి, యుయు. నాగేష్, పట్టణ యువజన ప్రెసిడెంట్ నజీర్ ఆహ్మద్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Related Posts