కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటు ప్రకటన
నంద్యాల లాయర్ అసోసియేషన్ సంబరాలు
నంద్యాల డిసెంబర్ 18,
జుడిషియల్ క్యాపిటల్ గా కర్నూలు జిల్లా ను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించడంపై హర్షం వ్యక్తం చేసిన నంద్యాల న్యాయవాదుల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూర నాగరాజ రావు , శీలం ఓబుల రెడ్డి జనరల్ సెక్రటరీ,జాయింట్ సెక్రటరీలు యమ్ వి .రావు, జీవి .సుబ్బయ్య, యమ్ .లక్ష్మిదేవి, సీనియర్ అడ్వొకేట్లు యమ్ .విజయశేఖర్ రెడ్డి, డీయమ్ .రామచంద్రా రెడ్డి, యమ్ ఆర్ .కృష్ణా రెడ్డి మునిసిపల్ స్టాండింగ్ కౌన్సిల్ ,యమ్ .శివశంకర్ రెడ్డి, యమ్ .తిరుపతి , యమ్ .వివేకానంద రెడ్డి, యస్ ఐ.ఖలీల్, వి .అశోక్ రెడ్డి, నాగేశ్వర రెడ్డి. షాజహాన్, పోకల రమేష్ బాబు మరియు సీనియర్ అడ్వొకేట్స్, జూనియర్ అడ్వొకేట్స్, మహిళా అడ్వొకేట్స్ అందరు కలిసి ముఖ్యమంత్రి శ్రీ. వైయస్ .జగన్ మోహన్ రెడ్డి నంద్యాల అడ్వకేట్ బార్ అసోసియేషన్ తరుపున కృతజ్ఞతలు తెలియజేశారు. వారు మాట్లాడుతూ సీఎం అసెంబ్లీ లో చేసిన ప్రకటన వెనుకబడిన రాయలసీమ కు కొంత ఊరట లభించింది అని అన్నారు.