YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

తిరువూరులో ఏసీబీ దాడులు

తిరువూరులో ఏసీబీ దాడులు

తిరువూరులో ఏసీబీ దాడులు
16 వేలు  లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన అవినీతి వీఆర్వో..
పాసు బుక్ నిమ్మితం లంచం డిమాండ్ చేసిన వీఆర్వో
విజయవాడ డిసెంబర్ 19, 
తిరువూరు మండలం వావిలాల గ్రామానికి చెందిన కొమ్మినేని చంద్రమౌళి అనే రైతు తనకు చెందిన నాలుగెకరాల భూమికి సంబంధించి తన భార్య మరియు కుమార్తె లకు సదరు భూమిని విడగొట్టి సాదా భైనమా మరియు పట్టదారు కొరకు ఈ నెల ఆరవ తేదీన గ్రామ రెవెన్యూ అధికారి పోతురాజు జయకృష్ణ ను కలిసి అర్జీ సమర్పించియున్నాడు.. సదరు నాటినుండి తన కార్యాలయం చుట్టూ తిప్పుకుంటూ పాస్ బుక్ కావాలంటే 20వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.సంబంధిత బాధితుడు విసిగి వెజారి లంచం ఇవ్వలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు..కావున ఈ రోజు సాయంత్రం వీఆర్వో తన నివాసంలో 16 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ టి.కనకరాజు తన సిబ్బందితో దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా నగదు తో పట్టుకుని కేసు నమోదు చేసి రేపు ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు డిఎస్పీ మీడియాకు తెలిపారు..

Related Posts