రంగు పడుద్ది
వెలగపూడిలో పంచాయతీ కార్యాలయానికిక నల్లరంగు వేసిన వైసీపీ కార్యకర్తలు, రైతులు
వెలగపూడి గ్రామ పంచాయతీ కార్యాలయానికి తమ పార్టీ రంగులు తుడిచేస్తామని ప్రకటించారు వైసీపీ కార్యకర్తలు. వెలగపూడి లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైసీపీ కార్యకర్తలకు గ్రామస్థులు మద్దతు పలికారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. పోలీసుల్ని తోసి పంచాయతీ కార్యాలయానికి నల్ల రంగు వేశారు రైతులు. దీంతో పోలీసులపై నల్లరంగు పడటంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది.