YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

మహిళ ఆత్మహత్యాయత్నం

మహిళ ఆత్మహత్యాయత్నం

మహిళ ఆత్మహత్యాయత్నం
విశాఖపట్నం  డిసెంబర్ 21
 విశాఖ జిల్లా నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఓ మహిళ తన ఒంటిపై పెట్రోల్ పోలీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నర్సీపట్నం మున్సిపాలిటికీ చెందిన సోమిరెడ్డి లక్ష్మికి చెందిన భూవివాదంలో న్యాయస్థానం తీర్పు అనుకూలంగా వచ్చినప్పటికీ రెండవ వర్గం వారు ఆమెకు సంబంధించిన పంటను అక్రమంగా తరలించడానికి ప్రయత్నించింది.  దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వచ్చినా పట్టించుకోలేదని, మహిళా పోలీసుల తీరుకు నిరసనగా ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది

Related Posts