YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

ప్రజలు బుద్ది చెబుతారు

ప్రజలు బుద్ది చెబుతారు

ప్రజలు బుద్ది చెబుతారు
విజయవాడ, డిసెంబర్ 24, 
రాజధాని ఇక్కడే ఉంటుందని మ్యానిఫెస్టోలో పెట్టి గుంటూరు,కృష్ణా జిల్లా ప్రజానికాన్ని నమ్మించి ముఖ్యమంత్రి జగన్  వంచించారు. కృష్ణా,గుంటూరు జిల్లాల్లో అత్యధిక సీట్లు గెలుచుకొని ఓట్లు వేసిన ప్రజలను నిలువునా మోసం చేసారని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న  ఆరోపించారు. ఈ మేరకు అయన మంగళవారం ట్వీట్టర్ లో వ్యాఖ్యానించారు. ఈ జిల్లాల వైకాపా ప్రజా ప్రతినిధులకు బాధ్యత లేదా ? పదవుల కోసం జగన్  చేతులు నాకడం మాని ఇక్కడ ప్రజల మనోభావాలు గౌరవించాలి. రాజధాని మార్పు కుట్ర కు ఆధ్యుడు అయిన విజయసాయి రెడ్డికి, జగన్ కు కృష్ణా,గుంటూరు జిల్లా ల ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అయన వ్యాఖ్యానించారు.

Related Posts