YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

దేవినేని ఆరెస్టు

దేవినేని ఆరెస్టు

దేవినేని ఆరెస్టు
గొల్లపూడి డిసెంబర్ 27 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం గొల్లపూడిలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. రాజధానిని మార్చొద్దంటూ గొల్లపూడి-1 సెంటర్ వద్ద తెదేపా నేత దేవినేని ఉమ నిరసన చేపట్టారు. రైతులతోపాటు రహదారిపై ఉమ బైఠాయించారు. పోలీసులు దేవినేనితోపాటు పులువురు నేతలను అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. దీంతో నిరసనకారులు పోలీసుల చర్యను నిరసిస్తూ ఆందోళనలను ఉద్ధృతం చేశారు.

Related Posts