YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

తిరుమల శ్రీవారి సమాచారం 

Highlights

  •  ఓం...నమో...శ్రీవేంకటేశాయా!!! 
  •   తిరుమల దర్శనం 
  •  తేదీ :25.03.2018 ఆదివారం 
  •  
తిరుమల శ్రీవారి సమాచారం 

ఉదయం 5 గంటల సమయానికి..సర్వదర్శనం కోసం 16  కంపార్టమెంట్లలో భక్తులునిరీక్షిస్తున్నారు.

కంపార్టమెంట్లలో భక్తులు ఉదయం 9-10 గంటల మధ్య సర్వదర్శనం పూర్తి చేసుకొని ఆలయం వెలుపలికి రావచ్చు.

కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు. 

స్లాట్స్ మేరకు ఉ. 8 గం. తరువాత నేరుగా దివ్యదర్శనానికి అనుమతిస్తారు.

ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు ఉదయం9.00 గంటలలోగా దర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చును.


నిన్న మార్చి 24 న 80,057 మంది భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించినది.


నిన్న 36,386 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.


నిన్న స్వామివారికి భక్తులు హుండీ ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹: 3.38 కోట్లు.


నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకు భక్తులు అందించిన విరాళాలు. 


అన్నప్రసాదం ట్రస్టు: ₹ 6.00 లక్షలు .
గోసంరక్షణ ట్రస్టు: ₹ 1.00 లక్షలు .
ఎస్వీప్రాణదాన ట్రస్టు: ₹ 10.00 లక్షలు .
ఎస్వీవిద్యాదాన ట్రస్టు: ₹ 10.00 లక్షలు.


 ఓం..నమో..శ్రీవేంకటేశాయా!!! 

Related Posts