Highlights
- ఓం...నమో...శ్రీవేంకటేశాయా!!!
- తిరుమల దర్శనం
- తేదీ :25.03.2018 ఆదివారం
ఉదయం 5 గంటల సమయానికి..సర్వదర్శనం కోసం 16 కంపార్టమెంట్లలో భక్తులునిరీక్షిస్తున్నారు.
కంపార్టమెంట్లలో భక్తులు ఉదయం 9-10 గంటల మధ్య సర్వదర్శనం పూర్తి చేసుకొని ఆలయం వెలుపలికి రావచ్చు.
కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు.
స్లాట్స్ మేరకు ఉ. 8 గం. తరువాత నేరుగా దివ్యదర్శనానికి అనుమతిస్తారు.
ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు ఉదయం9.00 గంటలలోగా దర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చును.
నిన్న మార్చి 24 న 80,057 మంది భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించినది.
నిన్న 36,386 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
నిన్న స్వామివారికి భక్తులు హుండీ ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹: 3.38 కోట్లు.
నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకు భక్తులు అందించిన విరాళాలు.
అన్నప్రసాదం ట్రస్టు: ₹ 6.00 లక్షలు .
గోసంరక్షణ ట్రస్టు: ₹ 1.00 లక్షలు .
ఎస్వీప్రాణదాన ట్రస్టు: ₹ 10.00 లక్షలు .
ఎస్వీవిద్యాదాన ట్రస్టు: ₹ 10.00 లక్షలు.
ఓం..నమో..శ్రీవేంకటేశాయా!!!