YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన నన్నపనేని రాజకుమారి

పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన నన్నపనేని రాజకుమారి

ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో పోలీసుల నిర్వాకం వహించడంపై ఆమె ఆగ్రహించారు. జిల్లాలోని సీలేరులో అత్యాచారానికి గురైన బాలికను విచారణ పేరుతో ఎస్పీ కార్యాలయంలో పోలీసులు ఉంచారు. పోలీసులు చిన్నారికి వైద్యసాయం చేయకుండా ఎస్పీ కార్యాలయంలో ఉంచడంపై పోలీసులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యాచారానికి గురైన బాలికను నన్నపనేని తన వాహనంలో కేజీహెచ్‌కు తీసుకెళ్లారు.

Related Posts