YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఐదు జిల్లాలో వ‌డ‌గాల్పులు

Highlights

  • ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాలి
  • విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ హెచ్చ‌రిక‌లు
ఐదు జిల్లాలో వ‌డ‌గాల్పులు

 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ఆదివారం ఒక మోస్త‌రు స్థాయిలో వ‌డ‌గాల్పులు వీచే అవ‌కాశం ఉంద‌ని రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ తెలిపింది.విశాఖ‌ప‌ట్నం, గుంటూరు, ప్ర‌కాశం, క‌డ‌ప‌, క‌ర్నూలు జిల్లాలో ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు దాదాపు 40 డిగ్రీల‌ను దాటే అవ‌కాశ‌ముంద‌ని తెలిపింది. ప్ర‌జ‌లు ఎండ‌ల్లో బ‌య‌ట‌కు తిర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని అధికారులు సూచించారు. 

విశాఖ‌ప‌ట్నం    -   గూడెం కొత్త‌వీధి, కొయ్యూరు,    గోలుగొండ‌, నాత‌వ‌రం, న‌ర్సీప‌ట్నం

గుంటూరు         -  నిజాంప‌ట్నం

ప్ర‌కాశం             - పెద్దార‌వీడు, కారంచేడు, చీరాల‌, వేట‌పాలెం, కొండ‌పి, చిన‌గంజాం, 

క‌డ‌ప                 -  చింత‌కొమ్మ‌దిన్నే, క‌డ‌ప‌

క‌ర్నూలు          -  ఆత్మ‌కూరు, శ్రీశైలం, పాముల‌పాడు, ఉయ్యాల‌వాడ‌, కోయిల‌కుంట్ల‌

Related Posts