YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుమలలో తొలి ఎలక్ట్రిక్ బస్సు

తిరుమలలో తొలి ఎలక్ట్రిక్ బస్సు

 పెరిగిపోతున్న కాలుష్యాన్ని నివారించే క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొదటి అడుగు వేసింది. ఇందుకు గాను ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలో తొలి ప్రయత్నంగా తిరుపతి ముంచి తిరుమల వరకు ఈ బస్సును ప్రవేశపెట్టింది.

Related Posts