Highlights
- తేదీ: 25 - 03 - 2018 ,
- ఆదివారం
1655 : శని గ్రహం యొక్క అతిపెద్ద ఉపగ్రహం అయిన టైటాన్ ను క్రిస్టియాన్ హైగెన్స్ కనుగొన్నాడు.
1914 : అమెరికా వ్యవసాయ శాస్త్రవేత్త నార్మన్ బోర్లాగ్జననం.
1927 : పాండిచ్చేరి రాస్ట్రానికి 13 వ ముఖ్యమంత్రి పి.షణ్ముగం జననం.
1983 : ప్రముఖ పాత్రికేయుడు మణికొండ చలపతిరావు మరణం.
1992 : మిర్ అంతరిక్ష కేంద్రములో 10 నెలలు గడిపిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త సెర్జీ క్రికాలేవ్ భూమి పైకి చేరారు.
2008 : పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రిగా సయ్యద్ యూసఫ్ రజా గిలానీ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టాడు.
2013 : పాండిచ్చేరి రాస్ట్రానికి 13 వ ముఖ్యమంత్రి పి.షణ్ముగం మరణం.