YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు మృతి శ్రీనగర్‌

ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు మృతి శ్రీనగర్‌

ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు మృతి
శ్రీనగర్‌ జనవరి 1  
జమ్మూకశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లో భారత బలగాలు బుధవారం  నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు తల దాచుకున్నారని బలగాలకు సమాచారం అందండంతో అక్కడ కూంబింగ్‌ నిర్వహించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు అమరులయ్యారు. ఉగ్రవాదుల కోసం భారత సైన్యం కూంబింగ్‌ కొనసాగుతూనే ఉంది. పాకిస్థాన్‌ నుంచి నౌషెరా సెక్టార్‌లోకి ఉగ్రవాదులు చొరబడినట్లు సమాచారం.

Related Posts