YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

తిరుమల శ్రీవారి సమాచారం 

Highlights

  • ఓం...నమో...వేంకటేశాయా...
  •  తిరుమల దర్శనం 
  •  తేదీ  26.03.2018 సోమవారం
తిరుమల శ్రీవారి సమాచారం 

ఉదయం 5 గంటల సమయానికి, సర్వదర్శనం కోసం త్రీ కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.

కంపార్టమెంట్లలో భక్తులు ఉదయం 10-12 గంటల మధ్యసర్వదర్శనం పూర్తి చేసుకొని ఆలయం వెలుపలికి రావచ్చు

కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు 

స్లాట్స్ మేరకు ఉ.8 గం.తరువాత నేరుగా దివ్యదర్శనానికి అనుమతిస్తారు.

ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు ఉదయం8-9 గంటలకు దర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చును.

నిన్న మార్చి 25 న 77,454 మంది భక్తులకు స్వామివారి దర్శనభాగ్యంలభించినది.
‌ ‌
నిన్న 28,295 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.

నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹: 2.08 కోట్లు..

నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకు భక్తులు అందించిన విరాళాలు 

అన్నప్రసాదం ట్రస్టు: ₹ 20.62 లక్షలు .

"బర్డ్" ట్రస్టు: ₹ 1.00 లక్షలు .

ఎస్వీవిద్యాదాన ట్రస్టు: ₹ 1.00 లక్షలు .

సోమవారం ప్రత్యేక సేవ: విశేష పూజ

ఓం...నమో...వేంకటేశాయా... 
 

Related Posts