Highlights
- ఓం...నమో...వేంకటేశాయా...
- తిరుమల దర్శనం
- తేదీ 26.03.2018 సోమవారం
ఉదయం 5 గంటల సమయానికి, సర్వదర్శనం కోసం త్రీ కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.
కంపార్టమెంట్లలో భక్తులు ఉదయం 10-12 గంటల మధ్యసర్వదర్శనం పూర్తి చేసుకొని ఆలయం వెలుపలికి రావచ్చు
కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు
స్లాట్స్ మేరకు ఉ.8 గం.తరువాత నేరుగా దివ్యదర్శనానికి అనుమతిస్తారు.
ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు ఉదయం8-9 గంటలకు దర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చును.
నిన్న మార్చి 25 న 77,454 మంది భక్తులకు స్వామివారి దర్శనభాగ్యంలభించినది.
నిన్న 28,295 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹: 2.08 కోట్లు..
నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకు భక్తులు అందించిన విరాళాలు
అన్నప్రసాదం ట్రస్టు: ₹ 20.62 లక్షలు .
"బర్డ్" ట్రస్టు: ₹ 1.00 లక్షలు .
ఎస్వీవిద్యాదాన ట్రస్టు: ₹ 1.00 లక్షలు .
సోమవారం ప్రత్యేక సేవ: విశేష పూజ
ఓం...నమో...వేంకటేశాయా...