YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

నూతన తహశీల్దార్ కార్యాలయం ప్రారంభోత్సవం  ముఖ్య అతిథిలుగా బాలనాగిరెడ్డి, విరపాండ్యన్ 

నూతన తహశీల్దార్ కార్యాలయం ప్రారంభోత్సవం  ముఖ్య అతిథిలుగా బాలనాగిరెడ్డి, విరపాండ్యన్ 

నూతన తహశీల్దార్ కార్యాలయం ప్రారంభోత్సవం 
ముఖ్య అతిథిలుగా బాలనాగిరెడ్డి, విరపాండ్యన్ 

కౌతాళం జనవరి 3 
మండల కేంద్రంలో ఉప్పరహల్ రోడ్ ఎన్టీఆర్ నగర్ 90 లక్షల రూపాయల నిర్మించిన నూతన తహశీల్దార్ కార్యాలయం శుక్రవారం ప్రారంభోత్సవం జరుపుకున్నారు .తహశీల్దార్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్య ఆతిధులు మంత్రాలయం నియోజకవర్గ శాసన సభ్యులు ఎమ్మెల్యే బాల నాగి రెడ్డి, జిల్లా కలెక్టర్ విరపాండ్యన్, జాయింట్ కలెక్టర్ రవి తహశీల్దార్ చంద్రశేఖర్ వర్మ  చేతుల మీద ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రారంభోత్సవం కు వచ్చిన వైసీపీ నాయకులు, ప్రభుత్వ అధికారులు, విఆర్వో లు,కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.వచ్చిన అతిదులకు స్వీట్ లు భోజన వసతులు కల్పించారు. తహశీల్దార్ కార్యాలయం ఓ పండుగ వాతావరణం నెలకొంది. తహసీల్దార్ కార్యాలయంచూడటానికి గ్రామస్తులు భారీగా తరలి వచ్చారు.

Related Posts