YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కోరాపుట్‌ జిల్లాలో ఎన్‌కౌంటర్‌!!.

కోరాపుట్‌ జిల్లాలో ఎన్‌కౌంటర్‌!!.

ఒడిశా: కోరాపుట్‌ జిల్లా నారాయణపట్నం మండలంలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఏవోబీలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలంలో మావోయిస్టులకు  సంబంధించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు..

Related Posts