YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఉద్యమం ఉదృతం

ఉద్యమం ఉదృతం

ఉద్యమం ఉదృతం
ఏలూరులో చంద్రబాబు
ఏలూరు జనవరి 10  
ఏపీ రాజధానుల విషయంలో టిడిపి అధినేత చంద్రబాబు ఉద్యమాన్ని ఉదృతం చేసే దిశగా కార్యాచరణ అమలు చేస్తున్నారు.రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పర్యటించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను ఎండగట్టాలని నిర్ణయించారు.ఈ మేరకూ చంద్రబాబు నాయుడు చేపట్టిన అమరావతి పరిరక్షణ బస్సు యాత్ర పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు చేరుకుంది. ఈ సందర్భంగా టిడిపి జేఏసీ నేతలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు.అమరావతి రాజధాని కోసం ఉద్యమిస్తున్న చంద్రబాబుకు రైతులు, మహిళలు విరాళాలు అందించారు. అనంతరం బస్సు యాత్ర రాజమహేంద్రవరం చేరుకోనుంది.అయితే రాజమహేంధ్రవరంలో టిడిపి నేతలను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించారు. 

Related Posts