చంద్రబాబు, లోకేశ్, పవన్లను జైల్లో వేయాలి’వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి
చంద్రబాబు, పవన్ కల్యాణ్లపై బూతులతో రెచ్చిపోయిన వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి
చంద్రబాబును మొన్న ఎన్నికల్లో తిప్పితిప్పి కొట్టారు. మళ్లీ ఆ ముసలోడు లెగకూడదు. ఆ ఎదవ చేసిన పనులన్నీ ప్రజలకు తెలియపరచాలి. వెనకాల వారసుడొకడు తయారవుతున్నాడు. వాడు పప్పు లోకేశ్. వాడికి కొవ్వు కరిగేలా బుద్ధి చెప్పాలి.’’ అంటూ ద్వారంపూడి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘పవన్ కల్యాణ్ ప్యాకేజీ పవర్స్టార్. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అమరావతికి అన్యాయం జరిగితే జగన్ వచ్చి నిరాహార దీక్ష చేశాడు. నువ్వు ఏం చేశావ్. చంద్రబాబు చెప్పుచేతల్లో ఉన్న నువ్వూ ఒక నాయకుడివేనా. మీ అందరి బట్టలు ఊడదీసే నాయకుడు జగన్ వచ్చాడు. చంద్రబాబు, లోకేశ్, పవన్లను జైల్లో వేయాలి’ అని ద్వారంపూడి వ్యాఖ్యానించారు.ఆయన తనయుడు లోకేశ్, జనసేన అధినేత పత్రికలో రాయలేని భాషలో పక్కనే మహిళా ఎంపీ సమక్షంలో దిగజారి మాట్లాడారు