YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 రాష్ట్రంలో నాలుగు జోన్ల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం

 రాష్ట్రంలో నాలుగు జోన్ల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం

 రాష్ట్రంలో నాలుగు జోన్ల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
కీలక అంశాలపై ముందడుగుకే కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా రాజధాని రైతులకు అదనపు ప్రయోజనం కల్పించాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు రాజధాని తరలింపుపై ఏపీ కేబినెట్‌ భేటీలో నిర్ణయాలు చకచకా జరిగిపోయాయి. సోమవారం జరిగిన సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. . ఎకరానికి అదనంగా 200 గజాలు ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించింది. రైతులకు ఇచ్చే పెన్షన్‌ రూ.5వేలకు.. కౌలును 15ఏళ్లకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నాలుగు జోన్ల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. జిల్లాల విభజనకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. జిల్లాల విభజన తర్వాత సూపర్‌ కలెక్టర్‌ వ్యవస్థకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
 

Related Posts