YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పోలీసులను దాటి... అసెంబ్లీ వైపు దూసుకొచ్చిన జనం

పోలీసులను దాటి... అసెంబ్లీ వైపు దూసుకొచ్చిన జనం

పోలీసులను దాటి... అసెంబ్లీ వైపు దూసుకొచ్చిన జనం
తుళ్లూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ వైపునకు వెళ్లేందుకు యత్నించిన రైతులు, మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని నెట్టుకుంటూ వెళ్లేందుకు ప్రజలు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది రాజధాని వికేంద్రీకరణపై మంత్రివర్గ నిర్ణయం, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తుళ్లూరు నుంచి భారీ ఎత్తున ప్రజలు అసెంబ్లీకి ర్యాలీగా బయల్దేరారు. . కొంతమంది మాత్రం పోలీసులను దాటుకుంటూ అసెంబ్లీవైపు పరుగులు తీశారు.

Related Posts