YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం దేశీయం విదేశీయం

భారత్‌పై ప్రతీకారం తీర్చుకునేంత స్థాయి మాది కాదు: మలేషియా

భారత్‌పై ప్రతీకారం తీర్చుకునేంత స్థాయి మాది కాదు: మలేషియా

భారత్‌పై ప్రతీకారం తీర్చుకునేంత స్థాయి మాది కాదు: మలేషియా
న్యూ ఢిల్లీ జనవరి 20  
భారత్‌పై ప్రతీకారం తీర్చుకునేంత పెద్దస్థాయిలో తాము లేమని మలేషియా ప్రధాని మహతిర్ మొహమ్మద్ పేర్కొన్నారు.,కశ్మీరుపై భారత ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ మలేషియా ప్రధాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆ దేశం నుంచి పామాయిల్ దిగుమతులను భారత్ నిలిపివేయడం తో భారతదేశంపై ప్రతీకారం తీసుకుంటామని ఎలానుకుంటున్నారని మహతిర్ మొహమ్మద్ వ్యాఖ్యానించారు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి మార్గాలను వెతుక్కోవలసి ఉంటుందని సోమవారం మలేషియా పశ్చిమ కోస్తా ప్రంతంలోని లాంగ్‌కావి దీపంలో మీడియాతో మాట్లాడుతూ మహతిర్ అన్నారు. 

Related Posts