YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జై అమరావతి అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు

జై అమరావతి అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు

జై అమరావతి అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు
అమరావతి  జనవరి 21, 
ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు రెండో రోజు కొనసాగాయి. ముందుగా  మాజీ ఎమ్మెల్యే కోట రామారావు మృతికి అసెంబ్లీ సంతాపం తెలిపింది. సభ ప్రారంభమైన వెంటనే తెదేపా సభ్యులు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఆందోళనకు దిగిన తెదేపా సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి విశ్వరూప్ ప్రత్యేక ఎస్సీ కమిషన్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అమరావతిలో తనకు భూములున్నాయని వైకాపా చేసిన ఆరోపణలపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రంగా స్పందించారు. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ... గోరంట్ల ఝాన్సీ లక్ష్మిపేరుపై అమరావతిలో భూములు ఉన్నాయని, పూర్తి స్థాయిలో విచారణ జరిపి వివరాలు వెల్లడిస్తామని ప్రకటించారు.

Related Posts