YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 మూడు రాజధానులు కావాలి

 మూడు రాజధానులు కావాలి

 మూడు రాజధానులు కావాలి
శ్రీకాళాహస్తీ జనవరి 21,  
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి లో సోమవారం నాడు రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలి అంటూ శ్రీకాళహస్తి పట్టణంలో ఆర్టీసీ బస్సు స్టాండ్ వద్దగల అంబెడ్కర్ విగ్రహం వద్ద  ఐక్య దళిత మహానాడు ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ అమరావతిలో రాజధాని పేరిట ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అమరావతికినిర్మాణానికి   స్థలాలు ఇచ్చిన రైతులను దళితులను మోసం చేశారని ఆరోపించారు. రాయలసీమ వాసి అయిన ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రజలకు ఎన్నడు  లబ్ధిచేకూర్చే లేదని అన్నారు. ఇప్పుడు  రాజధాని అమరావతి లోనే ఉండాలి అంటూ దొంగనినాదాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడని విమర్శించారు. రాజధానులు మూడు చోట్ల ఏర్పాటు చేస్తే  రాష్ట్ర అభివృద్ధిఅవుతుందని అన్నారు. 

Related Posts