YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఈసీ కన్నా ముందే కర్ణాటక ఎన్నికల వివరాలు పోస్ట్ చేసిన బీజేపీ చీఫ్ అమిత్ మాలవీయ!!

ఈసీ కన్నా ముందే కర్ణాటక ఎన్నికల వివరాలు పోస్ట్ చేసిన బీజేపీ చీఫ్ అమిత్ మాలవీయ!!

బీజేపీ ఐటీసెల్ చీఫ్ అమిత్ మాలవీయ ట్విటర్లో ,కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వివరాలు పెట్టేశారు. ‘‘మే 12న కర్నాటక ఎన్నికలు జరగనున్నాయి. 18వ తేదీన ఓట్లలెక్కింపు జరుగుతుంది..’’ అని ట్వీట్ చేశారు. 

EC ఎన్నికల సంఘం తేదీలు  ప్రకటించక ముందే మీకు ఎలా తెలుస్తాయి...  ఈ లీకు ఎలా జరిగింది.. 

ఇంకా ఎన్ని విషయాలు తెలుసు మీకు? ఎలక్ట్రోరల్ డేటా కూడా తెచ్చేసుకున్నారా?

ఎన్నికల సంఘం పప్పెట్‌లాగా మారిపోయింది. ఎన్నికల షెడ్యూల్‌ను బీజేపీ ప్రకటిస్తే... ఎన్నికల ఫలితాలను కేంబ్రిడ్జ్ ఎనలిటికా చెప్పేస్తుంద..??

Related Posts