YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

మార్కెట్ విస్తరణ దిశగా 'సెంచురీ' పరుపుల అడుగులు 

మార్కెట్ విస్తరణ దిశగా 'సెంచురీ' పరుపుల అడుగులు 

మార్కెట్ విస్తరణ దిశగా సెంచరీ పరుపుల అడుగులు 
పరుపులు తయారు చేసే ప్రసిద్ధ సంస్థ సెంచురీ తన హైదరాబాద్ ప్లాంట్ సామర్థ్యం పెంచుకునేందుకు  తాజాగా 15  కోట్ల పెట్టుబడితో విస్తరించినట్లు సంస్థ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ ఉత్తమ్ మాలని వెల్లడించారు. విక్రయ కేంద్రాల విస్తరణలో బాగంగా 400  నుండి 500 కు పెంచనున్నారు ప్రస్తుత 3500  డీలర్లను 5000  పెంచే ప్రణాళికలో ఉన్నట్లు,.త్వరలోనే తెలుగు రాష్టాల్లో 1000   విక్రయ కేంద్రాల కి చేరుతుందని, త్వరలో రూ.55  కోట్లతో    శ్రీ మాలని ఫోమ్స్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు. డిసెంబర్ నుండి ఉత్పత్తి ప్రారంభం అవుతుందని చెప్పారు. మార్కెట్లో సెంచరీ ఏడాదికి సుమారు ౭ లక్షల పరుపులు విక్రయిస్తున్నట్లు  ఏటా 8 - 10 శాతం వృద్ధి దిశగా  ఉన్నట్లు వెల్లడించారు    

Related Posts