YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

అవిశ్వాస తీర్మానంపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కలిసిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు!!

అవిశ్వాస తీర్మానంపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కలిసిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు!!

అవిశ్వాసo పై చర్చ జరిపేందుకు వైస్సార్సీపీ జరుపుతున్న చర్చలు మీకు తెల్సిందే. ప్రతిరోజు ఏదో ఒక విధంగా సభ జరగకపోవడం మాములు అయిపోయింది.రాజకీయంగా ఎవరికీ వారు వాళ్ళ అనుభవంతో ఎత్తుకు పై ఎత్తులు వేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా రేపు మల్లి చర్చకు నోటీసు ఇవ్వడానికి స్పీకర్  సుమిత్ర మహాజన్ ని కలిసి నోటీసు ఇచ్చిన వైస్సార్సీపీ . ఇక టీడీపీ ఏంచేస్తుందో వేచి చూడాలి. ఇప్పటికే టీడీపీ అల్ పార్టీ మీటింగ్ అని ఒక కొత్త ఎత్తు వేసింది కానీ ప్రతిపక్షాలు(వైస్సార్సీపీ,జనసేన) ఎవరు రాకపోవడం చంద్రబాబుకి మింగుడు పడని విషయమే అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ కి చాలాా  పెద్ద డామేజ్ గా అని పేర్కొనవచ్చు . రేపు టీడీపీ కూడా మళ్లీ నోటీసు ఇచ్చే అవకాశం లేకపోలేదు..

Related Posts