YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎమ్మెల్యేల హక్కులను హరిస్తున్నారు

ఎమ్మెల్యేల హక్కులను హరిస్తున్నారు

ఎమ్మెల్యేల హక్కులను హరిస్తున్నారు
రాజమండ్రి జనవరి 25 
చట్టాన్ని చుట్టంగా మార్చి నియంతృత్వపాలన చేస్తూ రాష్ట్రాన్ని బ్రఘ్ట పట్టించిన ఘనుడు ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి అని రాజమండ్రి రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మాటే వేదంగా పని చేస్తూ తన పదవి, భాద్యత, గౌరవాన్నీ  జగన్మోహన్ రెడ్డి పాదాల దగ్గర పెట్టిన స్పీకర్ తమ్మినేని సీతారాం అని విమర్శించారు. శాసనసభ సమావేశాలలో శాసనసభ్యుల హక్కులను హరిస్తున్నారని అన్నారు. ప్రతిపక్షం గోంతు నోక్కుతు దుర్మార్గానికి ఒడిగడుతున్నారని అన్నారు.

Related Posts