ఢిల్లీలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో టిఆర్ఎస్ ఎంపి కె. కవిత సమావేశమయ్యారు. దీదీని కలిసినవారిలో తెలంగాణకు చెందిన టీఆరెస్ ఎంపీలు బాల్కన్ సుమన్, శ్రీనివాసరెడ్డిలు ఉన్నారు.
Delhi: West Bengal CM Mamta Banerjee met TRS MP K Kavitha earlier today pic.twitter.com/EfasBFrK8b
— ANI (@ANI) March 27, 2018