YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సీఎం అసెంబ్లీలో తీర్మానం చేయాలి.  

సీఎం అసెంబ్లీలో తీర్మానం చేయాలి.  

సీఎం అసెంబ్లీలో తీర్మానం చేయాలి.  
ముస్లిం మైనార్టీ వామపక్ష పార్టీలు.         
 పాములపాడు జనవరి 30,
పాములపాడు మండల కేంద్రంగా ఎన్ఆర్సీ బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లిం మైనార్టీ ,ప్రజా సంఘాల, మహిళలు, నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎం ఆర్ సి బిల్లును కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పోట్లు పడవద్దని విజ్ఞప్తి చేశారు అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంఆర్సి కి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేశారు మూడు రాజధానుల మీద ఉన్న మక్కువ   ముస్లింల పై ఎందుకు లేదని వారు ప్రశ్నించారు బీజేపీకి మద్దతు ఇవ్వనని ఎన్నికల ముందు అన్న జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు బిల్లును ఏ విధంగా పార్లమెంట్లో తమ ఎంపీలతో అనుకూలంగా ఓటు వేయించారని ప్రశ్నించారు ముస్లింల పైన నిజమైన ప్రేమ ఉంటే వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేయాలని అదేవిధంగా ఢిల్లీ సాక్షి నిరసన కార్యక్రమాలు  చేయించాలని వారు డిమాండ్ చేశారు లేదంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని చర్చించారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు డాక్టర్ నాగన్న, రామేశ్వర రావు, వెంకటేశ్వరరావు, షర్ఫుద్దీన్ అలీ, కాసిం సాహెబ్, ఉస్మాన్ భాష పాల్గోన్నారు.

Related Posts