Highlights
- శుభమస్తు..
- ఓం...నమో...వేంకటేశాయా..
- తిరుమల దర్శనం
- తేదీ:28.03.2018,బుధవారం
ఉదయం 5 గంటల సమయానికి,
సర్వదర్శనం కోసం 2కంపార్టమెంట్లలో భక్తులునిరీక్షిస్తున్నారు.
కంపార్టమెంట్లలోని భక్తులు ఉదయం 8-10 గంటల మధ్య సర్వదర్శనం పూర్తి చేసుకొని ఆలయం వెలుపలికి రావచ్చు
కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు
స్లాట్స్ మేరకు ఉ.8 గం. తరువాత నేరుగా దివ్యదర్శనానికిఅనుమతిస్తారు
ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు ఉదయం8 గంటలకు దర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చును.
నిన్న 77,261 మంది భక్తులకుస్వామి వారి దర్శన భాగ్యంలభించినది.
నిన్న 23,578 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించిమొక్కు చెల్లించుకున్నారు.
నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹ 3.93* కోట్లు.
నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకు భక్తులు అందించిన విరాళాలు.
అన్నప్రసాదం ట్రస్టు: ₹ 12.56 లక్షలు.
ఎస్వీప్రాణదాన ట్రస్టు: ₹ 1.00 లక్షలు.
ఎస్వీవిద్యాదాన ట్రస్టు: ₹ 1.00 లక్షలు.
గోసంరక్షణ ట్రస్టు: ₹ 1.00 లక్షలు.
ఎస్వీవేదపరిరక్షణ ట్రస్టు: ₹ 1.00 లక్షలు.
బుధవారం ప్రత్యేక సేవ:
సహస్రకలశాభిషేకం
ఓం...నమో...వేంకటేశాయా..