YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

జాతీ వివక్ష లేని పోరాటం చేసిన మహా నేత మహాత్మ గాంధీ: ఉత్తమ్

జాతీ వివక్ష లేని పోరాటం చేసిన మహా నేత మహాత్మ గాంధీ: ఉత్తమ్

 జాతీ వివక్ష లేని పోరాటం చేసిన మహా నేత మహాత్మ గాంధీ: ఉత్తమ్
హైదరాబాద్ జనవరి 30
మహాత్మ గాంధీ జాతీ వివక్ష లేని పోరాటం చేశారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, అన్నారు. మహాత్మ గాంధీ వర్దంతి పురస్కరించుకొని గాంధీ భవన్ ఆవరణలో ఘనంగా వేడుకలు నిర్వహించారు .ఈ సందర్బంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ శాంతి, సత్యాగ్రహం ఆయన ఆయుధం మని,మహాత్మ గాంధీ సిద్ధాంతాలే కాంగ్రెస్ సిద్దాంత మన్నారు.గాంధీజీ ఈ దేశం పరమత సహనంతో ఉండాలని కోరుకున్నారన్నారు.కానీ మోడీ, ఆర్ ఎస్ ఎస్ , గాంధీ సిద్ధాంతాలను తుంగలో తొక్కి .. మతోన్మాదాన్ని రెచ్చ గొడుతన్నాడని విమర్శించారు..బిజెపి గాంధీ సంకల్ప యాత్ర చేసి. రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నం చేస్తోంది ..బిజెపి కి గాంధీ నీ తాకే అర్హత లేదు ..బీజేపీకి మతోన్మాద పార్టీ ఎంఐఎం పార్టీ తో లోపాయకారి  ఒప్పందం ఉంది ..టిఆర్ఎస్ కూడా బిజ పి మజ్లిస్ తో దోస్తీ చేస్తుంది .. అందుకే బైంసా అల్లర్లపై స్పందించలేదు ..ఈ మూడు పార్టీ లు ... గాంధీ సిద్దాంతాల ను పక్కకు పెట్టీ.. మత రాజకీయాలు చేస్తున్నాయి ..కెసిఆర్ ఎన్నికలు అంటే  . డబ్బు, మద్యం అనేలా చేస్తున్నారు .మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం  విఫలమైంది ..దేశంలో .. రాష్ట్రంలో ఇప్పుడున్న పాలనను చూస్తే గాంధీ ఆత్మ క్షోభిస్తుందన్నారు.

Related Posts